తెలుగు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన డప్పు కళాకారులు
- April 23, 2018700మంది కళాకారులు..25నిమిషాలపాటు డప్పు వాయిస్తూ గిన్నీస్ రికార్డ్ సాధించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో కళారవలిలో ఈ ఈవెంట్ నిర్వహించారు. వందలాది మంది కళాకారుల డప్పుల దరువుతో అదరగొట్టారు. తెలుగు గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించారు. డప్పు కళాకారులకు మంత్రి ఈటెల అభినందించారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!