హత్య కేసులో దోషికి జీవిత ఖైదు
- April 24, 2018ఓ హత్య కేసులో నిందితుడు దేశం వదిలి పారిపోయి, తిరిగి 14 ఏళ్ళ తర్వాత యూఏఈకి రాగా, అతనికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. ఈ హత్యలో అతనికి సహకరించిన మరో ఇద్దరికి సైతం జీవిత ఖైదును న్యాయస్థానం విధించింది. దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ శిక్షల్ని ఖరారు చేసింది. 2003లో ముగ్గరు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేశారు. మృతుడు క్యాషియర్. అతనిపై దాడి చేసి 3,000 దిర్హామ్ల నగదు, ఏటీఎం కార్డు దొంగిలించారు దుండగులు. పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేయగా, మూడో వ్యక్తి దేశం విడిచి పారిపోయాడు. 14 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చిన అతనికి జీవిత ఖైదుతో యూఏఈ స్వాగతం పలికినట్లయ్యింది.
తాజా వార్తలు
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు
- చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష