అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్
- April 25, 2018అమర్నాథ్ యాత్రికులకు స్పాట్ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్ 28న(జ్వేష్ఠపూర్ణిమనాడు) ఈ యాత్ర ప్రారంభమై ఆగస్టు 26న ముగుస్తుంది. సాధారణంగా ఈ యాత్రకు వెళ్లేవారు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఈ ఏడాది నుంచి స్పాట్ రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోలేని వారు నేరుగా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జమ్ములోని వైష్ణవి ధామ్, సరస్వతి ధామ్, జమ్మూ హాట్, గీతాభవన్-రాంమందిర్ కేంద్రాల్లో ఈ స్పాట్ రిజిస్ట్రేషన్కు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు