అబుదాబీ రాఫిల్: 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- May 03, 2018అబుదాబీ:అబుదాబీ రాఫిల్ బిగ్ టిక్కెట్ కొనుగోలు చేసిన అనీల్ వర్ఘీస్ థెవెరిల్, 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. 11195 నంబర్ గల టిక్కెట్ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారాయన. ఏప్రిల్ 2018 డ్రా కోసం ఈ టిక్కెట్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ రఫాలెకి సంబంధించి మరో ఏడుగురు విజేతలున్నారు. వీరంతా 100,000 దిర్హామ్లు గెల్చుకుంటారు. వీరిలో ఒకరు బంగ్లాదేశీ కాగా, ఒకరు మొరకోకి చెందినవారు. మిగిలినవారంతా ఇండియన్స్ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్