అల్ బురమైమీ బోర్డర్ ప్రారంభంతో యూఏఈ ట్రిప్ సులభతరం
- May 16, 2018మస్కట్: ఒమన్ రెసిడెంట్స్, అల్ బురైమిలోని కొత్త సారా బోర్డర్ పాయింట్ ప్రారంభంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ వెళ్ళాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. మస్కట్ నుంచి దఖ్లియా రోడ్ మీదుగా సారా బోర్డర్ పాయింట్కి 332 కిలోమీటర్లు. సారా బోర్డర్ నుంచి దుబాయ్కి 130 కిలోమీట్ల దూరం. ఇరువైపులా ఈ బోర్డర్లో ఆరేసి కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ బోర్డర్ ప్రారంభంతో రాకపోకలు చాలా స్మూత్గా జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. దాంతో ఒమన్ రెసిడెంట్స్ యూఏఈ వెళ్ళి రావడానికి సులభతరంగా మారిందని రాయల్ ఒమన్ పోలీసులు చెబుతున్నారు. రెసిడెంట్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ