మెకును: 40 మంది మిస్సింగ్
- May 26, 2018మెకును గాలుల తీవ్రత నేపథ్యంలో సదరన్ ఒమన్లో భారీ నష్టం చోటు చేసుకుంది. యెమెనీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 40 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇండియన్స్, యెమనీస్, సుడానీస్ పౌరులున్నారు. వేలాది జంతువుల్ని రాకాసి గాలులు బలిగొన్నాయి. ఎలక్ట్రిసిటీ, టెలి కమ్యూనికేషన్ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మెటియరోలాజికల్ డిపార్ట్మెంట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మెకును మరింత తీవ్ర రూపం దాల్చుతున్నట్లు తెలుస్తోంది. తీరాన్ని తాకి, దాటే సమయంలో మరింత విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ