మెకును: 40 మంది మిస్సింగ్‌

- May 26, 2018 , by Maagulf
మెకును: 40 మంది మిస్సింగ్‌

మెకును గాలుల తీవ్రత నేపథ్యంలో సదరన్‌ ఒమన్‌లో భారీ నష్టం చోటు చేసుకుంది. యెమెనీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 40 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇండియన్స్‌, యెమనీస్‌, సుడానీస్‌ పౌరులున్నారు. వేలాది జంతువుల్ని రాకాసి గాలులు బలిగొన్నాయి. ఎలక్ట్రిసిటీ, టెలి కమ్యూనికేషన్‌ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మెటియరోలాజికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం మెకును మరింత తీవ్ర రూపం దాల్చుతున్నట్లు తెలుస్తోంది. తీరాన్ని తాకి, దాటే సమయంలో మరింత విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com