హైదరాబాద్‌లో ఘోరం.. గోడ కూలి కార్మికులు సజీవ సమాధి

- May 26, 2018 , by Maagulf
హైదరాబాద్‌లో ఘోరం.. గోడ కూలి కార్మికులు సజీవ సమాధి

హైదరాబాద్‌:హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ ప్రేమ్‌నగర్‌లో ఘోరం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం తవ్విన సెల్లార్‌లో గోడ కూలిపోయింది. ఇద్దరు కార్మికులు సజీవ సమాధి అయిపోయారు. మరొకరిని స్థానికులు కాపాడారు. ఘటనా స్థలాన్ని అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఫషియుద్దీన్‌, ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేష్‌ పరిశీలించారు. అను ప్యాకింగ్ కంపెనీ ఈ నిర్మాణం చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. యజమాని పరారీలో ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com