హైదరాబాద్‌లో మాదాల రంగారావు సంస్మరణ సభ

- June 07, 2018 , by Maagulf
హైదరాబాద్‌లో మాదాల రంగారావు సంస్మరణ సభ

విప్లవ చిత్రాల నటుడు మాదాల రంగారావు సంస్మరణ సభ హైదరాబాద్‌ లో జరిగింది. బుధవారం గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ సభలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మాదాల చిత్రపటానికి నివాళులు అర్పిం చారు. నటునిగా, వ్యక్తిగా మాదాల రంగా రావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌, ఆర్‌. నారాయణమూర్తి, బ్రహ్మానందం, వందేమాతరం శ్రీనివాస్‌, దర్శకుడు గోపిచంద్‌, నిర్మాత పోకూరి బాబూరావుతో పాటుగా కమ్యూనిస్టు పార్టీ నేతలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com