మల్టీస్టారర్ సినిమా చేయనున్న కళ్యాణ్ రామ్.!
- June 13, 2018నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నా నువ్వే సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జయంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ కు జోడిగా తమన్నా నటించడం జరిగింది. రొమాంటిక్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కథతో రాబోతున్నాడు. పవన్ సాతినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ తో పాటు మరో హీరో నటించనున్నాడు. ప్రస్తుతం ముగ్గురు , నలుగుర్ని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. వారిలో ఒకర్ని ఎంపిక చేస్తారట.
దీని ఫై త్వరలోనే ఓ ప్రకటన రాబోతుందని కళ్యాణ్ రామ్ తాజా ఇంటర్వ్యూ లో అభిమానులకు తెలిపాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!