మదీనాలో సెక్యూరిటీ ఆఫీసర్స్పై దాడి: నలుగురి అరెస్ట్
- June 15, 2018మదీనా:మదీనాలో ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసిన కేసులో నలుగురు వ్యక్తుల్ని సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, ఇద్దరు పోలీసు అధికారులు ట్రాఫిక్ డ్యూటీలో వుండగా, వారిపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఈ ఘటనను క్రిమినల్ యాక్ట్గా పేర్కొంది. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతకు ముందు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇద్దరు పోలీసు అధికారులపై మదీనాలో కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆ వీడియోలో కన్పించింది. సౌదీ ప్రాసిక్యూటర్ నిందితుల అరెస్ట్కి వారెంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి