మలబద్దకం సమస్యకు చిట్కా...
- June 17, 2018చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు మరుగుదొడ్డికి వెళ్లినా గంటల తరబడి అలానే కూర్చుండిపోతారు. ఈ సమస్య ఇటీవలి కాలంలో పెక్కుమందిలో ఎక్కువైపోయింది.
ఈ సమస్యతో బాధపడేవారికి రోజూ సరిగ్గా మలం బయటకు విసర్జన కాదు. ఈ కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో అవి ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇలాంటి వారు ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడాలంటే... అద్భుతమైన చిన్నపాటి చిట్కాను పాటిస్తే చాలు.
ఆ టిప్ ఏంటంటే.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని పరగడుపున తాగేయండి. దీంతో పేగుల్లో ఉండే మలం, వ్యర్థాలు బయటికి వచ్చేస్తాయి. వెంటనే విరేచనం అవుతుంది. ఆ తర్వాత రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమం తాగితే చాలు, మలబద్దకం సమస్య జీవితంలో మళ్లీ ఎన్నటికీ ఉత్పన్నంకాదు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14