అమెరికా:ప్రపంచ తెలంగాణ మహాసభలకు ఐఏఎస్ అధికారులు
- June 23, 2018అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జూన్ 29 నుంచి జూలై 1 వరకు హ్యూస్టన్లోని జార్డ్ ఆర్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభల్లో ఐఎఎస్ అధికారులు పాల్గొంటున్నారు. తమ పాలనతో అందరినీ ఆకట్టుకున్న వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు నందినీ సిదారెడ్డి, మేడసాని మోహన్, గజం అంజయ్య, డా. సునీతాకృష్ణన్ తదితరులు కూడా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి