రూ.1,212లకే విమాన ప్రయాణం.. ఏడాదిలో ఎప్పుడైనా..
- July 11, 2018విమాన ప్రయాణం చేయాలనుకున్న మధ్యతరగతి వ్యక్తుల కల నిజం చేస్తున్నాయి కొన్ని విమాన యాన సంస్థలు. తాజాగా రూ.1,212కే టిక్కెట్ ఆఫర్ చేస్తోంది ఇండిగో. తమ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా 12 లక్షల టిక్కెట్లను రాయితీ ధరపై విక్రయించనుంది. జులై 10 నుంచి ప్రారంభమైన టిక్కెట్ల విక్రయం జులై 25తో ముగుస్తుంది. 2019 మార్చి 30 వరకు ఎప్పుడైనా ఈ టిక్కెట్ ద్వారా ప్రయాణించొచ్చు. తమ నెట్ వర్క్ పరిధిలోని అన్ని మార్గాలకు ఈ టిక్కెట్ వర్తిస్తుందన్నారు. తమ సంస్థ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచారు. ఎస్బీఐ కార్డు ద్వారా పేమెంట్ జరిపే బుకింగ్స్పై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అయితే కనీసంగా రూ.3000 ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు