నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశంగా 'నైజీరియా'
- July 11, 2018భారతదేశానికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న అపప్రధ తొలగిపోయింది. ప్రపంచంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇండియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని నైజీరియా ఆక్రమించింది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ మంది నిరుపేదలున్న దేశంగా నైజీరియా నిలిచింది. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేకుండా రోజుకు కేవలం 1.9 డాలర్ల కంటే తక్కువ మొత్తంతో జీవనం సాగించే వారిని నిరుపేదలుగా గుర్తిస్తారు. వరల్డ్ పావర్టీ క్లాక్ ఆధారంగా బ్రూకింగ్స్ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో ప్రస్తుతం 7.06 కోట్ల మంది నిరుపేదలున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ