'పనస ఎంటర్ప్రైజెస్' ద్వారా తెలంగాణలో గోవా కింగ్ బీర్
- July 17, 2018హైదరాబాద్:సినీ పరిశ్రమతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన రవికుమార్ పనస, బెవరేజెస్ బిజినెస్లో ప్రతిష్టాత్మకమైన విజయం దిశగా ముందడుగు వేశారు. గోవా కింగ్ బీర్, ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బీర్ని తెలంగాణలో పనస ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది. ఈ అవకాశం తనకు ఇచ్చినందుకుగాను గోవా కింగ్ బీర్ అధినేత, సినీ నటుడు, బడా పారిశ్రామికవేత్త సచిన్ జోషీకి కృతజ్ఞతలు తెలిపారు రవికుమార్ పనస. సచిన్ జోషితో తన అనుబంధం గురించి చెబుతూ, ఆయన తనకు గ్రేట్ మెంటార్ అనీ, బెస్ట్ సపోర్టర్ అలాగే గురు అని రవికుమార్ పనస చెప్పారు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14