ఇజ్రాయెల్:ఇక నుంచి యూదుల దేశం
- July 19, 2018ఇజ్రాయెల్ యూదుల దేశంగా మారింది. ఇజ్రాయెల్ను యూదుల దేశంగా గుర్తిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ చట్టం చేసింది. ఇజ్రాయెల్ యూదుల దేశం. ఇక్కడ ప్రతి పౌరుడి వ్యక్తిగత హక్కులను గౌరవిస్తాం. ఇది మన దేశం. యూదుల దేశం. మనల్ని అస్థిరపరిచే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. మన ఉనికిని, మన హక్కులను అస్థిరపరచాలని చూస్తున్నారు. అందుకే ఇవాళ ఈ చట్టాన్ని చేశాం. ఇది మన దేశం. మన భాష. ఇది మన జాతీయ గీతం. ఇది మన జెండా. ఇజ్రాయెల్ వర్ధిల్లాలి అంటూ నేతన్యాహు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ