పాకిస్తాన్ జైళ్ల నుంచి 30 మంది భారతీయ ఖైదీలకు విముక్తి

- August 13, 2018 , by Maagulf
పాకిస్తాన్ జైళ్ల నుంచి 30 మంది భారతీయ ఖైదీలకు విముక్తి

పాకిస్తానన్ జైళ్లలోని 30 మంది భారతీయ ఖైదీలను ఆ దేశం విడుదల చేసింది. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో 27 మంది చేపలు పట్టుకునే జాలర్లు ఉన్నారు. మానవతా దృక్పథంతో వీరిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం 470 మంది భారతీయులు పాకిస్తాన్ కారాగారాల్లో బందీలుగా ఉండగా అందులో 418 మంది మత్స్యకారులేనని జులైలో ఆదేశ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పాక్ ప్రభుత్వం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com