టర్కీ బ్యాంకులకు కావాల్సినంత నగదు అందిస్తాం:అమెరికా
- August 13, 2018అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య ఆంక్షలు విధించడంతో.. టర్కీ కరెన్సీ పతనం ప్రారంభమైంది. అయితే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు టర్కీ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. అన్ని బ్యాంకులకు కావాల్సినంత నగదును అందిస్తామని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. అమెరికా డాలర్తో పోలిస్తే.. లీరా వాల్యూ 7.24గా నమోదు అయ్యింది. టర్కీ కరెన్సీ లీరా శుక్రవారం నాడు ఏకంగా 14 శాతం పైగా నష్టపోవడంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ దిగ్గజాలన్నీ కలవరపడుతున్నాయి.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!