దుబాయ్:అగ్ని ప్రమాదం: ఇద్దరు కార్మికుల మృతి
- August 13, 2018దుబాయ్: జబెల్ అలిలోని ఓ అల్యూమినియం కంపెనీ ఫర్నేస్లో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫర్నేస్ వద్ద పనిచేస్తున్న సమయంలో, కొన్ని బ్రిక్స్ వారి తల మీద పడటంతో, ఇద్దరు వ్యక్తులు ఫర్నేస్లో పడి ప్రాణాలు కోల్పోయారు. జబెల్ అలి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ పెట్రోల్స్, అంబులెన్స్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, క్రైమ్ సీన్ ఆఫీసర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫర్నేస్లోని అతి శక్తివంతమైన మంటల కారణంగా ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారనీ, వారి మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించామనీ, ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం