బహ్రెయిన్:రెండు ఆత్మహత్యలతో ఎక్స్పాట్ కమ్యూనిటీ షాక్
- August 14, 2018బహ్రెయిన్:ఓ వ్యక్తి, ఆ వ్యక్తి బ్రదర్ ఇన్ లా భార్య ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఎక్స్పాట్ కమిటీ షాక్కి గురయ్యింది. బలవన్మరణానికి పాల్పడ్డ ఇద్దరూ డాక్టర్లు కావడం గమనార్హం. డాక్టర్ ఇబ్రహీమ్ రౌతర్, డాక్టర్ షమ్లినా మొహమ్మద్ సలీమ్, బు కువారా అపార్ట్మెంట్లో విగత జీవులై కన్పించారు. విషపూరితమైన పిల్స్ తీసుకుని ఈ ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఇబ్రహీమ్, కేరళలోని కొల్లామ్కి చెందిన అనస్థీసియస్ట్. డాక్టర్ షమ్లినా కేరళలోని పంతనమ్తిట్టకు చెందినవారు. ఈ ఘటనపై ఇంటీరియర్ మినిస్ట్రీ విచారణ ప్రారంభించింది. మృతదేహాల్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించారు.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి