వాజ్ పేయి అంతిమయాత్రకు ఏర్పాట్లు...
- August 16, 2018ఢిల్లీ : భారత మాజీ ప్రధాని వాజ్ పేయి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. ఏయిమ్స్ ఆసుపత్రి నుండి ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. శుక్రవారం వాజ్ పేయి నివాసం వద్దకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. నివాళి అర్పించేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వాజ్ పేయి చేసిన పనులను పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. వాజ్పేయి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు యమునా నదీ తీరాన అధికార లాంఛనాలతో జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వాజ్పేయి అంతిమ యాత్ర మొదలవుతుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14