కేరళ బాధితుల కోసం ఇండియన్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ విరాళం

- August 17, 2018 , by Maagulf
కేరళ బాధితుల కోసం ఇండియన్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ విరాళం

మస్కట్‌:ఇండియన్‌ స్కూల్‌ అల్‌ ఘుబ్రా, బేక్‌ సేల్‌ని ఆగస్ట్‌ 16న నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా నిధుల్ని సేకరించి, వరదలతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు ఆ విరాళాన్ని ఇవ్వాలన్నది ఆ స్కూల్‌ ఆలోచన. టీచర్లు, స్టూడెంట్స్‌ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సేల్స్‌ తాలూకు ప్రొసీడ్స్‌ని కేరళ చీఫ్‌ మినిస్టర్స్‌ రిలీఫ్‌ ఫండ్‌ - స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకన్నీవనర్‌ సునీల్‌ కట్టకత్‌కి అందించడం జరిగింది. తాజా సమాచారాన్ని బట్టి కేరళలో వరదల కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటి అయిన కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ని సైతం ఈ వరదలతో తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com