కేరళ బాధితుల కోసం ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్ విరాళం
- August 17, 2018మస్కట్:ఇండియన్ స్కూల్ అల్ ఘుబ్రా, బేక్ సేల్ని ఆగస్ట్ 16న నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా నిధుల్ని సేకరించి, వరదలతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు ఆ విరాళాన్ని ఇవ్వాలన్నది ఆ స్కూల్ ఆలోచన. టీచర్లు, స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సేల్స్ తాలూకు ప్రొసీడ్స్ని కేరళ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ - స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకన్నీవనర్ సునీల్ కట్టకత్కి అందించడం జరిగింది. తాజా సమాచారాన్ని బట్టి కేరళలో వరదల కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటి అయిన కొచ్చి ఎయిర్పోర్ట్ని సైతం ఈ వరదలతో తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం