మస్కట్:సీవేజ్ పిట్లో కూరుకుపోయిన కార్మికుడు
- August 17, 2018మస్కట్:ఆసియా జాతీయుడైన ఓ వలస కార్మికుడు సీవేజ్ పిట్లో కూరుకుపోగా, అతన్ని అత్యంత చాకచక్యంగా వెలికి తీసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. సీవేజ్ పిట్కి సంబంధించిన వాల్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బౌషెర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీవేజ్ పిట్ నుంచి రక్షించిన వెంటనే, బాధితుడికి అత్యవసర వైద్య చికిత్స అందించి, ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాధితుడికి బలమైన గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్