ఏఎన్నార్ జయంతి వేడుక
- September 16, 2018హిమాయత్నగర్ : మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి పురస్కరించుకుని ఈ నెల 19న రవీంద్ర భారతిలో నా పాట.. నీ నోట పలకాలి చిలకా.. అనే సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రఖ్యాత గాయని ఆమని, ప్రతినిధులు భీంరెడ్డి, ఆర్ఎన్, సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సాహితీ వేత్త వాసిరాజు ప్రకాశంకు అక్కినేని జీవన సాఫల్య పురస్కారం అందజేస్తారని, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి, యువ కళావహిని అధ్యక్షుడు వైకే నాగేశ్వర్రావు పాల్గొంటారన్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన