ఫ్యాన్స్ని నిరాశపరిచిన 'అరవింద'
- September 16, 2018తారక్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఈ హీరో నటిస్తున్న 'అరవింద సమేత వీర రాఘవ' ఆడియో ఫంక్షన్ గ్రాండ్గా జరుగుతుందని భావించారు. అనివార్య కారణాల వల్ల ఫంక్షన్ లేకుండా నేరుగా మార్కెట్లోకి ఆల్బమ్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈనెల 20న సాంగ్స్ మార్కెట్లోకి రానున్నాయి. తారక్ అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు.
ఫంక్షన్ ద్వారా బాబాయ్ బాలకృష్ణ- అబ్బాయి తారక్ని ఒకే వేదికపై చూడొచ్చన్న అభిమానుల ఆశలు ఆదిలోనే ఆవిరైపోయాయి. రీసెంట్గా నందమూరి హరికృష్ణ అకస్మాత్తుగా చనిపోయారు. ఫ్యామిలీ సభ్యులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియో ఫంక్షన్ చేస్తే, బాగుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA