టీమిండియా వన్డే టీమ్‌లోకి కీలకమైన ఆటగాళ్లు

- September 17, 2018 , by Maagulf
టీమిండియా వన్డే టీమ్‌లోకి కీలకమైన ఆటగాళ్లు

దుబాయ్: టీమిండియా వన్డే టీమ్‌లోకి అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లు వచ్చేశారు. ఆ ఇద్దరూ కీలక ప్లేయర్లు అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో రేపు భారత్ తన తొలి మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌తో తలపడనున్నది. రాయుడు, జాదవ్‌లు టీమ్‌లోకి రావడం సంతోషకరమని రోహిత్ అన్నారు. ఆ ఇద్దరూ మేటి ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. బుధవారం పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడనున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com