ప్రయాణికులను వదిలి వెళ్లిన ఇండిగో

- September 18, 2018 , by Maagulf
ప్రయాణికులను వదిలి వెళ్లిన ఇండిగో

కోల్‌కత్తాలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కత్తా నుంచి అగర్తల వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రయాణికులకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఎయిర్‌పోర్టులో వేచిచూస్తున్న ఓ ఫ్యామిలీ అలాగే ఆ విమానం కోసం ఎదురుచూస్తూ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. విషయం తెలిసిన ప్రయాణికులు ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై అపెక్స్‌ కన్జ్యూమర్‌ కమిషన్‌ నేషనల్‌ కన్జ్యూమర్‌ డిస్‌ప్యూట్స్‌ రిడ్రెస్‌ల్‌ను ఆశ్రయించారు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.61వేల పరిహారం విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com