హై ఎలక్షన్ కమిటీ ఏర్పాటు
- September 18, 2018మనామా: జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా, మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్కి సంబంధించిన ఎన్నికల విషయమై హై కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ మినిస్టర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ కమిటీలో జడ్జీలు అబ్దుల్ రహ్మాన్ అల్ జాయెద్ అహ్మద్, మసూమా అబ్దుల్రసూల్ ఇసా, ఖాలిద్ హస్సన్ అజాజి, జడ్జి మొహమ్మద్ హసన్ అల్ బుసైనాన్, ఛాన్సెలర్ వీల్ అల్ బ్యులాలి, ఛాన్సెలర్ ఒసామా అలి అల్ అవుఫి మరియు జడ్జి మొహమ్మద్ సైద్ అల్ అరాది ఉంటారు. మరో ఎడిక్ట్ జారీ చేసిన మినిస్టర్, లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ (ఎల్ఎల్ఓసి) ప్రెసిడెంట్ని కూడా నియమించారు. ఛాన్సెలర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జాని హై ఎలక్షన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్గా నియమించడం జరిగింది.
తాజా వార్తలు
- యూట్యూబ్ భారీ షాక్.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు..
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు