మేడం టుసాడ్‌లో తళుక్కుమన్న సన్నీ లియోన్ మైనపుబొమ్మ

- September 18, 2018 , by Maagulf
మేడం టుసాడ్‌లో తళుక్కుమన్న సన్నీ లియోన్ మైనపుబొమ్మ

సన్నీలియోన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇప్పుడామె అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, షారుక్‌ఖాన్‌ల సరసన చేరింది. ఢిల్లీలోని మేడం టుసాడ్‌లో ఆమెకూ స్థానం లభించింది. ఆమె రూపంలో ఓ మైనపుబొమ్మ వెలిసింది. తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించిన సన్నీ ఆ విశేషాలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. విశి,్టమైన మేడం టుసాడ్ మ్యూజియంలో తన బొమ్మను తాను చూసుకోవడం ఎంతో అద్భుతుమైన అనుభూతిని కలిగించిందని సన్నీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com