అక్టోబర్ 11న మెడికల్ సింపోజియం
- October 10, 2018బహ్రెయిన్: క్యాన్సర్ కేర్ గ్రూప్ (సిసిజి), కేరళ కేథలిక్ అసోసియేషన్ (కెసిఎ), ఏస్టర్ మెడిసిటీ మరియు కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ (కెఎంయుహెచ్)తో కలిసి మెడికల్ సంపోజియమ్ని అక్టోబర్ 11న నిర్వహించనుంది. వికెఎల్ ఆడిటోరియంలో ఈ సింపోజియం జరుగుతుంది. సిసిజి ప్రెసిడెంట్ డాక్టర్ పివి చెరియాన్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ బహ్రెయిన్ కింగ్డమ్లోని రెసిడెంట్స్ అందర్నీ ఆహ్వానిస్తోందని అన్నారు. ముందు వచ్చినవారికి.. అనే ప్రాతిపదికన సీట్లు కేటాయించడం జరుగుతుంది. ప్రవేశం ఉచితం. పార్టిసిపేట్ చేసినవారికి సర్టిఫికెట్లు, ప్రివిలేజ్ కార్డులను ఏస్టర్ నుంచి అందుతాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత