భారతదేశానికి రెండు 'టైం జోన్ల' సూచన
- October 10, 2018భారతదేశానికి ప్రస్తుతమున్న ఒకటే 'టైం జోన్' స్థానంలో రెండు ఉంటే మరింత ప్రయోజనం చేకూరుతుందని ఢిల్లీలోని సీఎస్ఐఆర్- నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా (ఈశాన్య రాష్ట్రాలు మినహా) ఒకటి, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు కలిపి మరొకటి ఏర్పాటు చేస్తే మంచిదని వెల్లడించారు.ఈశాన్యరాష్ట్రాల్లో సూర్యుడు ముందుగా ఉదయించి, ముందుగానే ఆస్తమిస్తుండడంతో మొదటి టైంజోన్ కంటే ఒక గంట సమయం ముందు ఉండేలా మార్పులు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు