దాడి కేసులో ముగ్గురికి జైలు
- October 11, 2018బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్ష విధించింది. బహ్రెయినీ వ్యక్తిపై నిందితులు దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్లో ఓ మహిళ కూడా వున్నారు. మరో ఇద్దరిలో ఒకరి వయసు 22 ఏళ్ళు కాగా, ఇంకొకరి వయసు 15 ఏళ్ళు. ట్రాఫిక్ వివాదం ఈ దాడికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. ఓ మహిళపై నిందితులు దాడి చేయగా, బాధితురాలు తన భర్తకు విషయం చెప్పింది. దాంతో భర్త, తన భార్యపై దాడి చేసినవారిన నిలదీసే ప్రయత్నం చేయగా మరో దాడి జరిగింది.
తాజా వార్తలు
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్