ఎన్టీఆర్ బయోపిక్కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్...
- October 12, 2018ఎన్టీఆర్ జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ బయోపిక్లో తొలి భాగాన్ని 2019 జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు క్రిష్ ప్రకటించారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు ప్రకటించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఈ బయోపిక్ పై సంచలన ప్రకటన చేశారు. దసరా తర్వాతి రోజు తిరుపతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తానని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రారంభోత్సవానికి కొందరు విశేష అతిథులు వస్తారని వర్మ తెలిపారు.
* లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు ప్రకటించిన రాంగోపాల్ వర్మ
* దసరా తర్వాతి రోజు తిరుపతిలో వివరాలు ప్రకటిస్తానన్న వర్మ
* ప్రారంభోత్సవానికి కొందరు విశేష అతిథులు వస్తారన్న వర్మ
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ