పెరుగు తీసుకుంటే... స్లిమ్గా ఉంటారు...
- October 12, 2018స్లిమ్గా ఉండేందుకు ఆహారాన్ని తగ్గించుకోవడం, వైద్య చికిత్సలు తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. అధిక బరువు గలవారు కడుపును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
స్లిమ్గా ఉండేందుకు ఆహారాన్ని తగ్గించుకోవడం, వైద్య చికిత్సలు తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. అధిక బరువు గలవారు కడుపును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు ప్రతిరోజూ కప్పు పెరుగు తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగులోని క్యాల్షియం శరీరంలో కొవ్వును తగ్గించి స్లిమ్గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తిచేస్తుంది. పెరుగులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తుంది. పెరుగును తరచుగా తీసుకుంటే ఇతర చిరుతిండి పదార్థాలు తీసుకోవాలనిపించదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చిరుతిండి పదార్థాలు తినడం వలన అధిక బరువు పెరుగు దాంతో కడుపు కూడా పెరుగుతుంది.
అంతేకాకుండా శరీరం కొవ్వు పెరిగిపోతుంది. కనుక పెరుగు తప్పకుండా డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. 200 గ్రాముల పెరుగులో 300 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెప్తున్నారు. ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపుటకు ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA