జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది
- October 17, 2018సౌదీ అసమ్మతివాద జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది. టర్కీలోని సౌదీ కాన్సలేట్ లోపలికి వెళ్లినవాడు మళ్లీ అఖండంగా బయటకు రాలేదు. లోపలే చంపేశారని దాదాపుగా ఖరారైంది. ఖషోగ్గీ చేతికున్న యాపిల్ వాచ్ కాన్సలేట్ లోపల జరిగిన ఘోరమైన తతంగాన్ని రికార్డు చేసిందని అంటున్నారు. సౌదీ నుంచి ప్రత్యేక విమానాల్లో టర్కీకి వచ్చిన 15 మంది టీమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఓ పత్రిక తెలిపింది. ముందుగా ఖషోగ్గీ వేళ్లు నరికారు. అలా చిత్రవధలో భాగంగా పలు భాగాలను తెగ్గోసిన తర్వాత చివరకు తల నరికేశారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ