యూఏఈ కొత్త వీసా సిస్టమ్‌ అక్టోబర్‌ 21 నుంచి

- October 17, 2018 , by Maagulf
యూఏఈ కొత్త వీసా సిస్టమ్‌ అక్టోబర్‌ 21 నుంచి

యూఏఈ వీసా సిస్టమ్‌లో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు అక్టోబర్‌ 21 నుంచి అమల్లోకి వస్తాయని ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజెన్‌షిప్‌ వెల్లడించింది. ఈ కొత్త విధానంలో పలు క్యాబినెట్‌ డెసిషన్స్‌ ఇప్లిమెంట్‌ కానున్నాయి. విడో లేదా డైవోర్సీ మహిళ, ఆమె పిల్లలకు ఏడాదిపాటు రెసిడెన్సీ వీసాని పొడిగించడం ఇందులో మొదటి అంశం. తల్లిదండ్రులు స్పాన్సర్‌ చేసే విద్యార్థులకు యూనివర్సిటీ లేదా సెకెండరీ స్కూల్‌ ఇయర్స్‌ దాటాక రెసిడెన్సీ పీరియడ్‌ని ఎక్స్‌టెండ్‌ చేయడం రెండోది. విజిట్‌ లేదా టూరిజం ఎంట్రీ పర్మిట్‌ గడువు తీరిన విజిటర్స్‌కి కొత్త విజిట్‌ వీసాని మంజూరు చేయడం మూడో అంశం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com