ఏపిలో రౌడీ అనే వాడు ఉండకూడదు.. – చంద్రబాబు
- October 21, 2018రాజకీయ ముసుగులో విధ్వంసాలకు, దాడులకు దిగే వాళ్లతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఎవరైనా అరాచకాలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ అనేవాడు లేకుండా చేయాలన్నదే తన టార్గెట్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమర వీరుల సేవలను స్మరించుకున్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో ప్రభుతవ ఉద్యోగులంతా పండగలను సైతం పక్కకుపెట్టి పనిచేసిన తీరు అద్భుతమని ప్రశంసించారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!