'ఇండియన్ పనోరమ'లో మహానటి
- October 31, 2018అలనాటి మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'మహానటి'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం 'ఇండియన్ పనోరమ'లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఎంపికైంది. 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో మెయిన్ స్ట్రీమ్లో భారతదేశం నుంచి ఎంపిక చేసిన నాలుగు చిత్రాల్లో 'మహానటి'కి స్థానం దక్కింది.
తాజా వార్తలు
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన