'ఇండియన్‌ పనోరమ'లో మహానటి

- October 31, 2018 , by Maagulf
'ఇండియన్‌ పనోరమ'లో మహానటి

అలనాటి మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'మహానటి'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం 'ఇండియన్‌ పనోరమ'లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఎంపికైంది. 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో మెయిన్ స్ట్రీమ్‌లో భారతదేశం నుంచి ఎంపిక చేసిన నాలుగు చిత్రాల్లో 'మహానటి'కి స్థానం దక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com