ఛారిటీ మారథాన్: 3 వేల మందికి పైగా హాజరు
- November 05, 2018బహ్రెయిన్:యాన్యువల్ బహ్రెయిన్ మారథాన్ రిలేలో 3 వేల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనన్నారు. కింగ్డమ్లో చారిటబుల్ సొసైటీలకు నిధులు సమకూర్చేందుకుగాను ఈ మారథాన్ జరగనుంది. సేవా కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన, ఆసక్తి వుందో ఈ చారిటీ మారథాన్స్తో నిరూపితమవుతోందని నిర్వాహకులు తెలిపారు. 37వ ఎడిషన్ బహ్రెయిన్ మారథాన్ రిలే (బిఎంఆర్), బహ్రెయిన్ రౌండ్ టేబుల్ మరియు రొటరాక్ట్ బహ్రెయిన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నవంబర్ 9న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ మారథాన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14