దివాలీ రాఫెల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న పాకిస్తానీ మహిళ
- November 07, 2018రాఫెల్ టిక్కెట్లపై 40,000 దిర్హామ్లు ఖర్చు చేస్తూ వచ్చిన ఓ యూఏఈ రెసిడెంట్ ఎట్టకేలకు 1 మిలియన్ డాలర్స్ని గెల్చుకోవడం జరిగింది. రఫాలె గెల్చుకున్న ఆనందంతో ఆ విజేత షాక్కి గురయ్యారట. పాకిస్తానీ జాతీయురాలు ఫెహ్మిదా తన్వీర్ ఈ బహుమతిని గెల్చుకున్నారు. పన్నెండేళ్ళుగా దుబాయ్లో నివసిస్తోన్న తన్వీర్, హౌస్వైఫ్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన డ్రా ఈవెంట్లో ఇండియన్ కాన్సుల్ జనరల్ పాల్గొన్నారు. సంప్రదాయ ఇండియన్ డాన్స్ (కథక్) ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో ప్రీవియస్ విన్నర్ సౌరవ్ డేకి ప్రెజెంటేషన్ అందించారు. కాగా, కువైట్కి చెందిన ఫైసల్ సలీమ్ అల్ మసౌద్, బెంట్లే బెంటాయాగా కార్ని గెల్చుకున్నారు. ఆస్ట్రేలియా జాతీయుడైన ఆండ్రూ బోక్సాల్, ఇండియన్ స్కౌట్స్ మోటార్ బైక్ని గెలుపొందారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు