పాలకొల్లులో దాసరి విగ్రహావిష్కరణ
- November 08, 2018పశ్చిమ గోదావరి : తెలుగు చిత్ర పరిశ్రమలో 150 చిత్రాలకు పైగా డైరెక్షన్ చేసిన డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహాన్ని శుక్రవారం పాలకొల్లులో ఆవిష్కరించారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. గిన్నిస్బుక్ లో స్థానం సంపాదించిన దాసరి విగ్రహం తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఎల్సి మేకా శేషు బాబు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్