నగల్ని దొంగిలించి, ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు పెట్టి..
- November 09, 2018అబుదాబీలో ఎంప్లాయర్ని మోసగించి, నగల్ని దొంగిలించిన ఓ మెయిడ్, ఆ నగల్ని సోషల్ మీడియా వేదికగా విక్రయించేందుకు సిద్ధమయ్యింది. ఆసియా మహిళను ఈ కేసులో నిందితురాలిగా గుర్తించారు. బాధిత స్పాన్సర్, అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుండగా, అక్కడ ఆ స్పాన్సర్కి పాత మెయిడ్ అకౌంట్ కన్పించింది. ఆ అకౌంట్లో చూడగా, తాము పోగొట్టుకున్న నగలు వారికి కన్పించాయి. వెంటనే, పోలీసులకు సమాచారం ఇవ్వగా, నిందితురాల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనుమానంతో మరో మెయిడ్పై పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు
- రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్