గల్ఫ్‌ భరోసా యాత్రకు వెళ్లి కాంగ్రెస్‌ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు

- November 10, 2018 , by Maagulf
గల్ఫ్‌ భరోసా యాత్రకు వెళ్లి కాంగ్రెస్‌ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు

గల్ఫ్‌ యాత్రకు పోయిన కాంగ్రెస్‌ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎంపీ కవిత దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంత వాసులు గల్ఫ్‌కు వెళ్లడానికి కారణం కాంగ్రెస్సేనని ఆరోపించారు. గతంలో ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ఏర్పాటు చేసి ఒక్కపైసా కూడా విడుదల చేయలేదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 106 కోట్లు గల్ఫ్‌ బాధితుల కోసం కేటాయించామని తెలిపారు. వందలాది మంది కార్మికులను రాష్ట్రానికి రప్పించామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com