గల్ఫ్ భరోసా యాత్రకు వెళ్లి కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు
- November 10, 2018గల్ఫ్ యాత్రకు పోయిన కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎంపీ కవిత దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంత వాసులు గల్ఫ్కు వెళ్లడానికి కారణం కాంగ్రెస్సేనని ఆరోపించారు. గతంలో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి ఒక్కపైసా కూడా విడుదల చేయలేదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 106 కోట్లు గల్ఫ్ బాధితుల కోసం కేటాయించామని తెలిపారు. వందలాది మంది కార్మికులను రాష్ట్రానికి రప్పించామన్నారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు