పారిస్ పీస్ ఫోరంలో ట్రంప్ తో భేటీ అయిన వెంకయ్య
- November 11, 2018ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'పారిస్ పీస్ ఫోరమ్' ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్లీనరీ సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఫ్రాన్స్, కెన్యా, టర్కీ దేశాల అధ్యక్షులు, జర్మనీ ఛాన్సెలర్ తదితరులను వెంకయ్య కలిశారు. అనంతరం పారిస్లో మొదటి ప్రపంచయుద్ధం శతాబ్ది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్తోపాటు వెంకయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!