దుబాయ్ లో 'దీపావళి ధూమ్ ధామ్'
- November 11, 2018దుబాయ్:దీపావళి సంబరాలను 'దీపావళి ధూమ్ ధామ్' పేరిట దుబాయ్ లోని 'అల్ కూస్' లోని ‘Dulsco Arena' లో గల్ఫ్ ప్రవాసియ సంక్షేమ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TPCC కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మధు యాష్కీ, గల్ఫ్ కన్వీనర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తమ మానిఫెస్టోలో చేర్చిన 'తెలంగాణ గల్ఫ్ పాలసీ' ను గల్ఫ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించి, TRS ప్రభుత్వం గల్ఫ్ సోదరులను ఆదుకోవడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ సోదరులని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని రూపొందించిందని వివరించారు.జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గల్ఫ్ బిడ్డల క్షేమమే కాంగ్రెస్ ప్రధమ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆసమ్ ఈవెంట్స్ వారు మరియు ఎస్.వి రెడ్డి,సుమంత్ రెడ్డి మంద తగిన ఏర్పాట్లు చేసారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ