నైజీరియాలో కలరా, 175 మంది మృతి
- November 13, 2018నైజీరియాలో కలరా వ్యాధి కరాళ నృత్యం చేస్తోంది. దీని బారిన పడి ఇప్పటివరకు 175 మంది మరణించారు. మరో పదివేల మంది చికిత్స పొందుతున్నారు. బోకోహరామ్ తిరుగుబాటు వల్ల ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కిటకిటలాడుతున్న శరణార్థి శిబిరాలు, నైజీరియాలో కురుస్తున్న వరుస కుండపోత వర్షాల వల్ల కలరా మరింతగా ప్రబలుతోంది. క్యాంపుల్లో ప్రజలకు సరైన నీరు, తిండి అందించడానికి కూడా కష్టంగా ఉందని నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్(ఎన్ఆర్సీ) మేనేజర్ జానెట్ కెరోనో ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA