పదవ తరగతి అర్హతతో ఆర్బీఐలో సెక్యూరిటీ గార్డులు..
- November 14, 2018భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్ కార్యాలయంలో 10 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: నవంబరు 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, వెరిఫికేషన్స్ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 30
వెబ్సైట్: www.rbi.org.in
తాజా వార్తలు
- ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- విదేశీ బ్యాంకుల పై 20% కొత్త పన్ను.. కస్టమర్లు ఎక్కువ చెల్లించాలా?