కిరాతకం.. 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్న తాలిబన్లు..
- November 15, 2018ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి కిరాతకానికి పాల్పడ్డారు. ఫరా ప్రావిన్స్లోని పోలీస్ పోస్టుపై దాడి చేసి 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. ఖాకి సఫేద్ జిల్లాలోని పోలీస్ పోస్టులోకి కొందరు ఉగ్రవాదులు చొరబడి భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
వారిని అడ్డుకునేందుకు రకణసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 35 మంది భద్రతాసిబ్బంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో 17 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ