భీకరంగా దహించివేస్తున్న కార్చిచ్చు.. 71 మంది దుర్మరణం..
- November 17, 2018అమెరికా:అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన దావానలం అడవులతో పాటు జనావాసాలను భస్మీపటలం చేస్తోంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా భారీగా సంభవిస్తోంది. భీకరంగా దహించివేస్తున్న కార్చిచ్చులో మృతి చెందినవారి సంఖ్య 71కు పెరిగింది. మరో వెయ్యి మందికి పైగా గల్లంతయ్యారు.
మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య రోజు రోజుకో పెరుగుతోందని, పరిస్థితి దారుణంగా ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కార్చిచ్చును చల్లార్చడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముందన్నారు.
తాజా వార్తలు
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట