భారత సంతతి మహిళలకు అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డులు
- November 20, 2018ఎనిమిది మంది భారత సంతతి మహిళలకు అమెరికా అత్యున్నత పురస్కారాలు లభించాయి. రాజకీయాలు, వ్యాపారం, మానవ హక్కులు, ఖగోళ భౌతిక శాస్త్రం తదితర రంగాల్లో వారు అందించిన సేవలకు గాను ట్రంప్ ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి పురస్కారాలతో వారిని సత్కరించింది. ఇమ్మిగ్రేషన్ న్యాయవాది షీలా మూర్తి, ఏషియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్(ఏఏహెచ్ఓఏ) వైస్ ఛైర్పర్సన్ జాగృతి పన్వాలా, డెమోక్రటిక్ పార్టీ ఫండ్రైజర్ అండ్ ఆర్ట్ కలెక్టర్ మహీందర్ టక్, నాసా ఆస్ట్రో ఫిజిస్ట్ మధులిక గుహతకుర్తా తదితర మహిళలు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ